తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
VGన్యుస్: సికింద్రాబాద్ ఆవులమందలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవిమాత జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం...