ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
VGన్యూస్: కాంగ్రెస్ మంత్రుల సవాల్ స్వీకరించి తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ గేటు వద్ద...