Praveen Kumar
355 POSTS
0 COMMENTS
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
VGన్యూస్: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పసుపులేటి వీర లక్ష్మీ...
మహిళా సంఘాలకు త్వరలో సూపర్ బజార్లు: సీఎం
VGన్యూస్: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను సీఎం...
19వ ఆటా మహాసభలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
VGన్యూస్:అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న19వ ఆటా మహాసభలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్...
ప్లాస్టిక్ రహిత పుష్కరాలను నిర్వహిద్దాం: ఉపముఖ్యమంత్రి
VGన్యూస్: జీవ నదులను కాపాడుకోవడానికి విప్లవాత్మక నిర్ణయాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై వివిధ...
గోదావరి పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి: డిప్యూటీ సీఎం
VGన్యూస్: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ...
కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం
VGన్యూస్: గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ప్రారంభించిన: ఏపీ సీఎం
VGన్యూస్: విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కళావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు...
రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: రామచందర్ రావు
VGన్యూస్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై భాజపా "రైతు గోస-బీజేపీ భరోసా" అనే పేరుతో పోరుబాట పట్టింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. సోమవారం బీజేపీ...
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీపీఎం నేతలు
VGన్యూస్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...
సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సీపీఐ నేతలు
VGన్యూస్: సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...















