తెలంగాణ

రామాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

VGన్యూస్: కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని శుక్రవారం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సందర్శించారు. ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక...

రాష్ట్రానికి నితిన్ నబీన్.. మూడురోజుల పర్యటన

VGన్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(N.Ramchander Rao) తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో...

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల నియామకం

VGన్యూస్: తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లాలకు నూతన అధ్యక్షులను శుక్రవారం నియమించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ జిల్లా...

తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఇంతకాలం సీఎంవో లో పనిచేసిన అజిత్...

ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు నియామకం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన సీఎం సలహాదారుతోపాటు...

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు 2014 నుంచి కేంద్ర...

ఉద్యోగుల భద్రత.. ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో...

పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి: కేటీఆర్

VGన్యూస్: ఆనాడు కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టి.. పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం,...

త్యాగానికి ప్రతీక మొహర్రం: కేసీఆర్

VGన్యూస్: ధర్మం,సత్యం,త్యాగానికి ప్రతీకగా మొహర్రం నిలుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. త్యాగాలను స్మరించుకుంటూ ముస్లిం సహోదరులు మొహర్రంను జరుపుకుంటారని అన్నారు. పీరీల పండుగ పేరుతో తెలంగాణ ప్రజలు సహోదర...

15 టీఎంసీల నీరు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను...

తాజా వార్తలు

error: Content is protected !!