Tag: #సీఎంరేవంత్ రెడ్డి
బిల్డ్నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు...
వర్గీకరణ ఉద్యమంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం :సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుదీర్ఘమైన...
కులగణన చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు...
కేంద్ర రైల్వే మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సోమవారం రాత్రి లేఖ రాశారు. దేశంలో...
నిజమైన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 వేల...
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోషయ్య పేరు పెడతాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల తమ ప్రభుత్వానికి...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడదాం: సీఎం ప్రతిపాదన
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....
డీలిమిటేషన్ పై డీఎంకే సమావేశం…సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం…
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి...