Home Tags #PrajaPalana

Tag: #PrajaPalana

ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

VGన్యూస్: హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైఫాబాద్ సైన్స్ కళాశాల (Saifabad Science College) ప్రాంగణంలో...

నల్గొండను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

VGన్యూస్: నార్కట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ...

‘తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

VGన్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీని సూర్యాపేట జిల్లా పూర్వ తుంగతుర్తి మండల  తెలంగాణ ఉద్యమ నాయకుడు దుగ్యాల...

నాగర్‌కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన

VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి...

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ

VGన్యూస్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల...

తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడాకు ఆహ్వానించిన క్రిస్ కూటర్

VGన్యూస్: భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ...

సీఎంతో అంతర్జాతీయ ప్రతినిధి బృందం భేటీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ

VGన్యూస్: హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మలేషియా...

సీఎంతో గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు భేటీ

VGన్యూస్: తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని...

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే...

పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిచటం ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్

VGన్యూస్: ఈనాటి పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించే విషయంలో ప్రజా ప్రభుత్వం స్పష్టమైన బాధ్యతతో పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన...

తాజా వార్తలు

error: Content is protected !!