Tag: #PrajaPalana
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొన్నం, అజహరుద్దీన్
VGన్యూస్: అర్హత గల పేద నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన శాశ్వత నివాసాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో...
మిడ్జిల్ డార్క్ ఏరియా కాదు.. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి: సీఎం
VGన్యూస్: మిడ్జిల్ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి...
మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం రేంవత్ రెడ్డి
VGన్యూస్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో...
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈనెల ఒకటో తేదీనే జీతాలు జమ
VGన్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదల...
ఒకేసారి 5 శస్త్రచికిత్సలు.. ఉస్మానియా వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం
VGన్యూస్: ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి పేషంట్కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన...
ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలి: సీఎం రేవంత్
VGన్యూస్: రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్ను ఏర్పాటు...
ధరణి, భూ భారతి పోర్టల్ లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
VGన్యూస్: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం...
హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఇంటిగ్రేట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ...
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం
VGన్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్యూటర్...
స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ సమకూర్చిన...














