Home Tags #TelanganaNews

Tag: #TelanganaNews

జూన్ 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ సేవలు బంద్

VGన్యూస్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా...

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

VGన్యూస్: నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21 వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులు తమ హాల్...

ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి: మంత్రి పొన్నం

VGన్యూస్: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ...

డిజిటల్ విధానంలో తెలంగాణ మంత్రి వర్గ సమావేశాలు

VGన్యూస్: రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను ఇకపై పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ...

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

VGన్యూస్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‍సుఖ్‍నగర్, నాగోల్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, అల్వాల్, బేగంపేట, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది....

తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది: సీఎం రేవంత్

VGన్యూస్: అభివృద్ధి అంటే అద్దాల మేడల్లో, రంగుల గోడల్లో కాదు.. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో,...

ఈషా సింగ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మ్యూనిచ్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్ కప్ 2026 పోటీల్లో స్వర్ణ పతకం...

బాధిత పాత్రికేయ కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ

VGన్యూస్: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ...

టీజీఎంఎస్ఐడీసీ సేవలు పారదర్శకంగా అందించాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

VGన్యూస్: సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు....

విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు

VGన్యూస్: విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగ సంస్థల్లో ప‌ని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు...

తాజా వార్తలు

error: Content is protected !!