Tag: #TelanganaNews
భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: భూ సమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా...
క్రీడా అభివృద్ధి పనులను ప్రారంభించిన గవర్నర్
VGన్యూస్: రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు...
వాట్సాప్ ద్వారా స్కూల్ అప్డేట్స్
VGన్యూస్: డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్...
థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా చేస్తాం: సింగరేణి సీఎండీ
VGన్యూస్: వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతుందని సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర థర్మల్ విద్యుత్...
VOAల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క
VGన్యూస్: మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOAs) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర...
అత్యంత పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ: CEO సుదర్శన్ రెడ్డి
VGన్యూస్: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 25 నుండి ప్రారంభం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(CEO) సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు....
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం
VGన్యూస్: ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై....
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి.. కృతజ్ఞతలు చెప్పిన సీఎం రేవంత్
VGన్యూస్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి...
‘7 రకాల సన్నాలకు బోనస్.. జూన్ 30న మధిరలో రైతు సమ్మేళనం’
VGన్యూస్: వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం...
మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీని పూర్తిచేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని...















