VGన్యూస్: నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21 వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు.
VGన్యూస్: రైతులు వరి కోతలు ముగిసిన తర్వాత కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుంది. ఆ మంటల వల్ల పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎంతో...