Praveen Kumar
355 POSTS
0 COMMENTS
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: వర్షాకాల సీజన్లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం
VGన్యూస్: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తొలి విజయం సాధించింది. ఆదివారం ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 64 పరుగుల తేడా తో...
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
VGన్యూస్: సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల పరిధిలోని తుమ్మనపేట గ్రామంలో "ది దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో విద్యార్థులుకు ఉపకారవేతనల పంపిణీ...
భువనగిరిలో బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు
VGన్యూస్: భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో SIR బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే...
వర్షాకాల సన్నద్ధతకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు
VGన్యూస్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు సన్నద్ధత చర్యలను వేగవంతం చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని ఆపరేషన్ కేంద్రాల్లో విద్యుత్ వ్యవస్థల బలోపేతానికి...
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు
VGన్యూస్: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువ...
ఢిల్లీకి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు(బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం
VGన్యూస్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కార్మికుల కుటుంబాలకి...
ఉక్కు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి లోకేష్
VGన్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెవెన్...
8 పరుగల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం
VGన్యూస్: ముక్కోణపు వన్డే సిరీస్ లో దంబుల్లా వేదికగా మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక Aజట్టుపై భారత Aజట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్...















