Home Tags #HYDERABADNEWS

Tag: #HYDERABADNEWS

ఈ నెల 28న పల్స్ పోలియో.. ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

VGన్యూస్: రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్...

డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

VGన్యూస్: తెలంగాణలో మాదకద్రవ్యాలకు ఏమాత్రం స్థానం లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ (EAGLE) ఫోర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ...

జూలై 5 నుంచి టీజీ లాసెట్ కౌన్సెలింగ్

VGన్యూస్: తెలంగాణలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ లాసెట్(TG Lawcet) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి జులై 5 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్...

రాష్ట్రానికి నితిన్ నబీన్.. మూడురోజుల పర్యటన

VGన్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(N.Ramchander Rao) తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో...

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల నియామకం

VGన్యూస్: తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లాలకు నూతన అధ్యక్షులను శుక్రవారం నియమించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ జిల్లా...

తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఇంతకాలం సీఎంవో లో పనిచేసిన అజిత్...

ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు నియామకం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన సీఎం సలహాదారుతోపాటు...

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు 2014 నుంచి కేంద్ర...

ఉద్యోగుల భద్రత.. ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో...

పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి: కేటీఆర్

VGన్యూస్: ఆనాడు కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టి.. పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం,...

తాజా వార్తలు

error: Content is protected !!