Tag: #TELANGANAGOVERNMENT
అటవీ సిబ్బందికి ప్రతిష్ఠాత్మక వన సంరక్ష పురస్కారాలు: మంత్రి సురేఖ
VGన్యూస్: తమ ప్రాణాలకు తెగించి విశిష్ట సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గురువారం వన మహోత్సవం - 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంపద...
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
VGన్యూస్: నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21 వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులు తమ హాల్...
తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది: సీఎం రేవంత్
VGన్యూస్: అభివృద్ధి అంటే అద్దాల మేడల్లో, రంగుల గోడల్లో కాదు.. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో,...
విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు
VGన్యూస్: విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు...
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం
VGన్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు...
మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు...
‘ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు’
VGన్యూస్: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి...
బాల్య వివాహాలకు నిర్మూలనకు తరుణితో ప్రభుత్వ ఒప్పందం
VGన్యూస్: రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా...
ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన: మంత్రి పొన్నం
VGన్యూస్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం & పాలు పథకాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు....
ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి: సీఎం రేవంత్
VGన్యూస్: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి...














