రైతు సంక్షేమమే మా విధానం: సీఎం రేవంత్ రెడ్డి
VG న్యూస్: ఈ దేశానికి వెన్నెముక రైతులే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. రైతు సంక్షేమమే తమ విధానమని...
కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
VG న్యూస్: లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు...
ఎన్నారైల పాత్ర మరువలేనిది: మాజీ ఎంపీ సంతోష్ కుమార్
VG న్యూస్: తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తూ పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర గొప్పదని మాజీ ఎంపీ...
బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
VG న్యూస్: జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
కాళేశ్వర దేవస్థానం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమి పూజ
VG న్యూస్: కాళేశ్వరంలో 198 కోట్ల రూపాయలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయ...
గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ సభకు రావాలి:కేటీఆర్
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల...
అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ హాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. అలాగే రాష్ట్రంలో...
జేపీ నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను నడ్డా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలపరచాలని,...
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ...
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు...


















