దక్షిణ కొరియా భారత రాయబారితో మంత్రి నారా లోకేష్ భేటీ
VGన్యూస్: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్తో సియోల్లో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. శాంసంగ్,...
రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శం: మంత్రి వివేక్
VGన్యూస్: కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పొన్నం...
కొణిజేటి రోశయ్యకు నివాళులర్పించిన మండలి ఛైర్మన్, స్పీకర్
VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్ లాంజ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర...
అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం
VGన్యూస్: సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
ఏపీలో వీబీజీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
VGన్యూస్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ను (వీబీజీ రామ్ జీ ) పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
VGన్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి...
శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
VGన్యూస్: తిరుపతి జిల్లా శ్రీసిటీలో గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందుండాలన్నదే తమ ప్రభుత్వ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
VGన్యూస్: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామి వారిని గురువారం మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొంది శ్రీవారి తీర్థప్రసాదాలు...
తెలంగాణలో రాబోయే కాలం బీజేపీదే: నితిన్ నబీన్
VGన్యూస్: తెలంగాణ పుణ్యభూమిపై కూడా కమల వికాసం కాబోతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొని మాట్లాడుతూ.. తమ లక్ష్యం...
ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి ( మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సతీమణి) నియమితులయ్యారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ఈ...


















