తెలంగాణ

పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి: కేటీఆర్

VGన్యూస్: ఆనాడు కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టి.. పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం,...

త్యాగానికి ప్రతీక మొహర్రం: కేసీఆర్

VGన్యూస్: ధర్మం,సత్యం,త్యాగానికి ప్రతీకగా మొహర్రం నిలుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. త్యాగాలను స్మరించుకుంటూ ముస్లిం సహోదరులు మొహర్రంను జరుపుకుంటారని అన్నారు. పీరీల పండుగ పేరుతో తెలంగాణ ప్రజలు సహోదర...

15 టీఎంసీల నీరు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను...

4 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్

VGన్యూస్: వ‌ర‌ద‌ల క‌ట్టడితో పాటు.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో చేప‌ట్టిన చెరువుల పున‌రుద్ధర‌ణ‌లో మ‌రో 4 చెరువుల ప‌నుల‌కు హైడ్రా గురువారం శ్రీ‌కారం చుట్టింది. ఐటీ కారిడార్‌కు చేరువ‌లోని రంగారెడ్డి జిల్లా...

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి రామకృష్ణ

VGన్యూస్: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన తనయుడు రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి...

రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : శ్రీధర్ రెడ్డి

VGన్యూస్: కోదాడ మండలంలోని అల్వాలపురం, గుడిబండ గ్రామాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళాలను ఏర్పాటు చేశారు. ఈ విత్తన మేళాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా...

రంగారెడ్డి రైజర్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం

VGన్యూస్: టీజీ20(TG20) లీగ్ లో గురువారం రంగారెడ్డి రైజర్స్ , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం సాధించింది. మెుదట టాస్ ఓడి...

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో ముగ్గురు సీఎంల భేటీ

VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,...

తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ప్రారంభించిన కేంద్రమంత్రి, సీఎంలు

VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్లను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తో కలిసి కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం...

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

VGన్యూస్: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (SSC Supplementary Results) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చును.

తాజా వార్తలు

error: Content is protected !!