VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఇటీవలే తెలంగాణ క్యాడర్ కు తిరిగి వచ్చారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు.








