జాతీయం & అంతర్జాతీయం

అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి మంచి అవ‌కాశాలున్నాయి: మంత్రి లోకేష్

VGన్యూస్: శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ డైరక్టర్ షీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరక్టర్ సంజీవ్ కెఆర్. పట్వారీలతో విద్య,...

ఐటిసి ఛైర్మన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ

VGన్యూస్: ఐటిసి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ పూరితో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా...

ఏపీ పారిశ్రామికాభివృద్దిలో భాగం కావాలి: మంత్రి లోకేష్

VGన్యూస్: వీసా స్టీల్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో ఏపీ విద్య, ఐటి,...

ఏపీలో కార్పొరేటు స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు: డూండి రాకేష్

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పునర్జీవం పోశారని.ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా...

రెండు స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్

VGన్యూస్: ఆర్చరీ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పతకాలతో తెలుగు క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-3 టోర్నీలో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ విభాగాల్లో పసిడి పతకాలు సాధించిన...

ఢిల్లీకి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు(బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం

VGన్యూస్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కార్మికుల కుటుంబాలకి...

ఉక్కు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి లోకేష్

VGన్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెవెన్...

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

VGన్యూస్: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్...

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

VGన్యూస్: కాంగ్రెస్ అధిష్ఠానం ఏడుగురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను రాష్ట్రాల వారీగా ప్రకటించింది. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్‌ పేర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి...

తాజా వార్తలు

error: Content is protected !!