Home విద్య-ఉద్యోగం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య శ్రీనివాస్

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య శ్రీనివాస్

సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్‌ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here