Tag: #PrajaPalana
టీజీఎంఎస్ఐడీసీ సేవలు పారదర్శకంగా అందించాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
VGన్యూస్: సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు....
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం
VGన్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు...
మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు...
‘ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు’
VGన్యూస్: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి...
బాల్య వివాహాలకు నిర్మూలనకు తరుణితో ప్రభుత్వ ఒప్పందం
VGన్యూస్: రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా...
ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్వాడీ ముద్దు: మంత్రి సీతక్క
VGన్యూస్: బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ...
జర్మనీలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి వివేక్
VGన్యూస్: విదేశీ ఉద్యోగాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకిగా మారుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దానిని అధిగమించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ (TOMCOM)...
ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన: మంత్రి పొన్నం
VGన్యూస్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం & పాలు పథకాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు....
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: వర్షాకాల సీజన్లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను...















