Home Tags #PrajaPalana

Tag: #PrajaPalana

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

VGన్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్యూటర్...

స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సమకూర్చిన...

భూముల కేటాయింపులో టీటీడీ విధానాన్ని అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్

VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు...

ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌ హైద‌రాబాద్‌: సునీల్ మిట్టల్

VGన్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం...

వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్

VGన్యూస్: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని.. ఒట్టేసి చెబుతున్నా...

మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలి: సీఎం

VGన్యూస్: మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై సీఎం...

ఉద్యోగుల భద్రత.. ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో...

4 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్

VGన్యూస్: వ‌ర‌ద‌ల క‌ట్టడితో పాటు.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో చేప‌ట్టిన చెరువుల పున‌రుద్ధర‌ణ‌లో మ‌రో 4 చెరువుల ప‌నుల‌కు హైడ్రా గురువారం శ్రీ‌కారం చుట్టింది. ఐటీ కారిడార్‌కు చేరువ‌లోని రంగారెడ్డి జిల్లా...

రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : శ్రీధర్ రెడ్డి

VGన్యూస్: కోదాడ మండలంలోని అల్వాలపురం, గుడిబండ గ్రామాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళాలను ఏర్పాటు చేశారు. ఈ విత్తన మేళాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా...

స్వయం సమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

VGన్యూస్: గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా...

తాజా వార్తలు

error: Content is protected !!