తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్...
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోషయ్య పేరు పెడతాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల తమ ప్రభుత్వానికి...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడదాం: సీఎం ప్రతిపాదన
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య: ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...
అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి...
పొట్టి శ్రీరాములు పేరును మార్చాల్సిన అవసరం ఏముంది?: కేంద్ర మంత్రి బండి సంజయ్
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం ఏముందని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో...
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
తెలుగు రాష్ట్రాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు పొట్టి...
గ్రూప్-3 ఫలితాలు విడుదల
గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్...