LATEST ARTICLES

ఐపీఎల్ సీజన్-18 కెప్టెన్ల సందడీ

(Images Source From IndianPremierLeague official Twitter account)

పదేళ్ల ఎదురు చూపులకు..15 నెలల్లో పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో 57,924 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం...

గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ సభకు రావాలి:కేటీఆర్

భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల...

 బిల్డ్‌నౌ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం  ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

రేపటి నుంచే ఐపీఎల్ ప్రారంభం

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ సందడి రేపటి నుంచే ప్రారంభం కానుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్,...

అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ హాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. అలాగే రాష్ట్రంలో...

జేపీ నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను నడ్డా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలపరచాలని,...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను...

మెగాస్టార్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను బుధవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ "లైఫ్ టైమ్ అచీవ్...

టీం ఇండియాకు బీసీసీఐ నజరానా

ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీం ఇండియాకు రూ.58 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్...